భారత మాజీ క్రికెటర్ రాబిన్‌కి రూ.500 జరిమానా.. కారు సీజ్

తమిళనాడులో శుక్రవారం నాటికి 70,977 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇందులో సగానికి పైగా ఒక్క చెన్నైలోనే నమోదయ్యాయి. దాంతో.. చెన్నైతో పాటు మూడు జిల్లాల్లో లాక్‌డౌన్ నిబంధనల్ని తమిళనాడు ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది.

from Samayam Telugu https://ift.tt/3eLNgYQ

Comments