మిజోరాంలో భూకంపం: 5.1గా తీవ్రత నమోదు
ఐజ్వాల్: ఇప్పటికే దేశ రాజధానితోపాటు ఉత్తర భారత ప్రజలను వణికిస్తున్న భూకంపాలు.. ఇప్పుడు ఈశాన్య భారతాన్ని తాకాయి. తాజాగా ఆదివారం మిజోరాంలో భూకంపం చోటు చేసుకుంది. భూ కంప తీవ్రత రిక్టారు స్కేలుపై 5.1గా నమోదైంది. ఐజ్వాల్కు ఈశాన్యం దిశగా 25 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం 4.16 నిమిషాలకు భూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AVcpBT
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AVcpBT
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment