కరోనా పడగ నీడలో ఏపీ: ఆ ఆరు జిల్లాల్లో పరిస్థితులు ఘోరం: దిమ్మతిరిగేలా: పలు చోట్ల లాక్‌డౌన్

అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ పడగనీడలో కొనసాగుతోంది రాష్ట్రం. లాక్‌డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రాన్ని వెల్లువలా ముంచెత్తుతూనే ఉంది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్నట్లుగానే 24 గంటల్లో భారీగా కేసులు వెలుగు చూశాయి. 24 గంటల వ్యవధిలో 477 పాజిటివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yigx7W
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments