వైసీపీ ఎంపీ ప్రాణాలకే రక్షణ లేదు.. ప్రభుత్వ దౌర్జన్యాలు కేంద్ర మంత్రే చెప్పారు : చంద్రబాబు ఫైర్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. ఆన్ లైన్ లో సమావేశం నిర్వహించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు . కరోనా సంక్షోభ సమయంలో కూడా వైసీపీ నేతల కుంభకోణాలు దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్సుల వ్యవహారంలోనూ 408 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడడం దారుణమని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hUnwLZ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hUnwLZ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment