రాజమండ్రిలో శానిటైజర్ ఫైర్- బైక్ లోనే మంటలు- జనం పరుగులు...
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో జనం శానిటైజర్ల వాడకం ఎక్కువైంది. గతంలో శానిటైజర్ అంటేనే తెలియని వారంతా ఇప్పుడు శానిటైజర్లను పట్టుకుని తిరుగుతున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ఇలా తీసుకెళ్లిన ఓ శానిటైజర్ మండిపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటు చేసుకుంది. దీంతో శానిటైజర్లను ఎండలో తీసుకెళ్లడం కూడా మంచిది కాదనే వాదన మొదలైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dBhyw2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dBhyw2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment