వాళ్లు సంక్షోభాన్ని జయించారు... ఖండాంతరాలు దాటేశారు... పాల గుట్టపల్లె ఇప్పుడు వరల్డ్ ఫేమస్...
'అతను అడవిని జయించాడు..' తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపుకు లోను చేసిన నవల ఇది. చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత కేశవరెడ్డి ఒక ఎరుకల వృద్దుడి అస్తిత్వ సంఘర్షణను... నిసర్గ సౌందర్యంతో.. వివశత్వానికి లోను చేసే శైలితో.. పాఠకులను కట్టిపడేసేలా ఆవిష్కరించాడు. ఇదే చిత్తూరు జిల్లాకు చెందిన పాల గుట్టపల్లె దళిత వాడ మహిళలు కూడా ఒకానొక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37TpeJ3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37TpeJ3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment