బోర్డర్ టెన్షన్స్... చైనాతో చర్చలు సఫలమే... కానీ అనుకోని ట్విస్ట్...
సోమవారం(జూన్ 22) నుంచి ఏకధాటిగా 11గంటల పాటు జరిపిన చర్చల తర్వాత ఎట్టకేలకు భారత్-చైనా మధ్య ఒక అవగాహన కుదిరిన సంగతి తెలిసిందే. లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలిపాయి. అయితే ఇదంతా ఒక్కరోజులో జరిగే పని కాదని తాజాగా భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దశల వారీగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AUpfR3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AUpfR3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment