వక్రబుద్ధి పోనిచ్చుకోని డ్రాగన్.. సరిహద్దుల్లో 40వేల సైన్యాలను తరలించిన చైనా

తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణతో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత రెండు నెలలు కొనసాగింది. తర్వాత వివిధ చర్చల తర్వాత ఇరు దేశాలూ సైన్యాలను వెనక్కు మళ్లింపు ప్రక్రియ చేపట్టాయి.

from Samayam Telugu https://ift.tt/32MyGxq

Comments