కరోనా : నేను రాను దవాఖానా... కరీంనగర్లో మొండికేసిన వృద్దురాలు...
కరోనా భయం,అపోహలు సమాజంలో గందరగోళానికి దారితీస్తున్నాయి. అపోహలతో కొంతమంది కరోనా పేషెంట్ల పట్ల వివక్ష చూపిస్తుండగా.. మరికొందరు భయాందోళనతో ఆస్పత్రిలో చేరేందుకు నిరాకరిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో కరోనా సోకిన ఓ వృద్దురాలు ఆస్పత్రికి వెళ్లేందుకు మొండికేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శంకరపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్దురాలికి కరోనా పాజిటివ్గా నిర్దారణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WXa94R
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WXa94R
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment