జగన్ సర్కార్ కీలక నిర్ణయం - బియ్యం కార్డే ఇన్ కమ్ సర్టిఫికెట్.. ధర్మాన తొలి సంతకం..
ఏపీలో పాలనా సంస్కరణలను వేగవంతం చేస్తున్న జగన్ సర్కార్ ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు అత్యంత అవసరమైన ఆదాయ ధృవపత్రాల జారీకి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. పేదలకు ఇప్పటివరకూ జారీ చేస్తున్న బియ్యం కార్డులనే ఆదాయ ధృవపత్రంగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయం ఫైలుపై రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇవాళ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30OGbkL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30OGbkL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment