ముఖ్యమంత్రి కోరింది..గవర్నర్ నెరవేర్చారు: కండిషన్స్ అప్లై: సీఎం ఏం చెబుతారో మరి?
జైపూర్: రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఓ కొల్లిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ పట్ల గవర్నర్ కల్రాజ్ మిశ్రా సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీని సమావేశ పర్చాలనే ఏకైక డిమాండ్తో అటు న్యాయస్థానాల్లో.. ఇటు రాజ్యంగ వ్యవస్థతో నాలుగైదు రోజులుగా అశోక్ గెహ్లాట్ సాగిస్తోన్న పోరాటానికి తెర పడినట్టే. శాసనసభను సమావేశపర్చి, తన బలాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hDLGcB
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hDLGcB
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment