సచిన్ తెందుల్కర్, నయనతార, రమ్యకృష్ణల చేతిలో హైదరాబాద్లోని చెరువు శిఖం భూములు -ప్రెస్ రివ్యూ
ఆదిత్యా హోమ్స్ సంస్థ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ కుటుంబానికి అక్రమంగా చెరువు శిఖం భూములు అమ్మిందని స్వయంగా ఆ సంస్థ డైరక్టర్ సుధీర్రెడ్డి ఆరోపించినట్లు ఈనాడు ఒక కథనం రాసింది. ఆదిత్య హోమ్స్ సచిన్తోపాటు, నటులు రమ్యకృష్ణ, నయనతార సహా పలువురు ఎంపీలకు ఇలా చెరువు శిఖం భూములను అక్రమంగా కట్టబెట్టినట్లు ఆయన ఆరోపించారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hGvsPV
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hGvsPV
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment