సిగ్గుతో తలదించుకుంటున్నా.. మరీ అంబులెన్సులు ఎందుకు..? రఘురామ హాట్ కామెంట్స్
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి కరోనా బాధితుడి గోస గురించి ప్రస్తావించారు. ఎంపీ సొంత ఊరిలో కరోనా బాధితుడిని ఇటీవల చెత్త వేసే మున్సిపాలిటీ బండిలో తీసుకొచ్చారు. ఈ ఘటనతో సిగ్గు పడుతున్నానని పేర్కొన్నారు. తన సొంతూరిలో జరిగిన ఇన్సిడెంట్ తనను తలదించుకునేలా చేసిందన్నారు. ఇటీవలే ప్రారంభించిన అంబులెన్సులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bzh0Kh
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bzh0Kh
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment