కరోనా వేళ కనికరం లేని మనుషులు... రాత్రంతా వర్షంలో తడుస్తూ...
కరోనా సోకినవారి పట్ల వివక్ష చూపించవద్దని ప్రభుత్వాలు,వైద్య సిబ్బంది ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావట్లేదు. ముఖ్యంగా కొంతమంది ఇంటి యజమానులు అద్దెదారుల పట్ల దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కరోనా సోకిందని తెలిస్తే చాలు... ఇల్లు ఖాళీ చేయాల్సిందేనని బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా రాజమండ్రిలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... రాజమండ్రిలోని ఆల్కట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D35KGi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D35KGi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment