వైసీపీ నేత అయోధ్యా రామిరెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలుసా? దేశంలోనే రెండో ధనిక ఎంపీగా: ఏడీఆర్
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఆళ్ల అయోధ్యా రామిరెడ్డి రికార్డు సృష్టించారు. దేశంలోనే రెండో ధనిక రాజ్యసభ సభ్యుడిగా ఆవిర్భవించారు. ఆయనకు ఉన్న ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు. వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ఆర్సీపీకే చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WMvsG5
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WMvsG5
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment