నిమ్మగడ్డ వ్యవహారంలో జస్టిస్ కనగరాజ్తో మరో పిటిషన్..ఆయనది పోలీస్ హత్యే... : ఎంపీ రఘురామ
ఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా మరోసారి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు నలంద కిషోర్ గుండెపోటుతో మృతి చెందగా ఆయన మృతిపై ఢిల్లీలో స్పందించారు రఘురామ కృష్ణం రాజు. నలంద కిషోర్ది ముమ్మాటికీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ByeEvi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ByeEvi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment