రామమందిర భూమిపూజపై కొత్త వివాదం: అశుభ ఘడియలు: అంకోర్వాట్: స్వరూపానంద సరస్వతి
లక్నో: కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పరమ పవిత్ర స్థలం రామజన్మభూమి. ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో గల ఈ ప్రదేశంలో రామమందిరం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఆలయ నిర్మాణానికి వచ్చేనెల 5వ తేదీన భూమిపూజను నిర్వహించనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ మేరకు కసరత్తు పూర్తి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZV0GwX
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZV0GwX
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment