ప్రజాస్వామ్యంపై పాఠాలు కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిన పనిలేదు: రాహుల్ పై మోడీ అటాక్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంపై తనకు నీతులు బోధించాల్సిన పనిలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ పరోక్షంగా చురకలంటించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జమ్ముకశ్మీర్లో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా జమ్ము కశ్మీర్ ప్రజలందరికీ ఆరోగ్య బీమాను కల్పించనున్నారు. ఈ బీమాకు అర్హులైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37LRoXT
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37LRoXT
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment