ఎంపీ అరవింద్ ర్యాలీలో తల్వార్లతో యువకుల హల్చల్... సుమోటో కేసు,ఏడుగురి అరెస్ట్...
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లా పర్యటన స్థానికంగా కలకలం రేపింది. రాయికల్ మండలం అల్లిపూర్లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కొంతమంది యువకులు తల్వార్లతో నృత్యాలు చేస్తూ హల్చల్ చేశారు. యువకులు వీధుల్లో తల్వార్లు తిప్పుతూ హల్చల్ చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిందన్న వాదన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pb6Jac
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pb6Jac
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment