ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భారత్ బయోటెక్ బాసుల భేటీ: కోవాగ్జిన్పై కీలక చర్చ
హైదరాబాద్: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ తయారు చేస్తున్న ‘కొవాగ్జిన్' అభివృద్ధి పనుల వివరాలను ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. భారత్లో తయారు చేస్తున్న ఈ టీకా పంపిణీ ప్రణాళిక గురించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34FwTdu
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34FwTdu
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment