పంచాయతీ ఏకగ్రీవానికి రూ.52 లక్షలు.. అందరూ కలసిరావాలనే మెలికతో బ్రేక్..
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల వేళ ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్లు ప్రకటన చేయడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆగ్రహాం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తూర్పు గోదావరి జిల్లాలో ఓ పంచాయతీ చర్చకు దారితీసింది. ఏకగ్రీవం కోసం భారీగా నగదు చేతులు మారినట్టు తెలుస్తోంది. అంతమొత్తంలో నగదు బదిలీ జరగడంతో ఎన్నికల సంఘం దృష్టిసారించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yn5xFs
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yn5xFs
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment