కల్లు తాగిన మంత్రులు: కారుకూతలు వద్దు..? మంత్రి ఎర్రబెల్లి ఫైర్
కల్లు ప్రత్యేకతను పెద్దలు చెబుతుంటారు. తెలంగాణ మంత్రులు కూడా ముందుకొచ్చారు. శుక్రవారం శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు జనగామ జిల్లా రామవరం గ్రామంలో పర్యటించారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మార్గంలో గీత కార్మికులు ఉన్న మండవ వద్దకు వెళ్లి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత తాటివనంలో గీత కార్మికుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M69o7x
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M69o7x
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment