కేసీఆర్కు కమీషన్ రాలేదేమో? అందుకే పీఆర్సీ అలా, కేటీఆర్ ప్రకటనకు విలువున్నా.: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పీఆర్సీ, నిరుద్యోగ భృతి అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఏళ్ళ తరబడి కళ్ళు కాయలు కాసేలా వేచి చూసిన తరువాత వెలువడిన పీఆర్సీ సిఫారసులను గమనిస్తే.. ఈ ప్రభుత్వంలో ఎందుకున్నామా? అని రోదించే పరిస్థితి కనిపిస్తోందన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r0xDTj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r0xDTj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment