రాష్ట్రం కలిసుండాలని కోరుకున్నా -ఆ ఘనత వైఎస్సార్‌‌దే: విజయవాడ పర్యటనలో జగ్గారెడ్డి కామెంట్స్

తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పాత్ర, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై వరుస వ్యాఖ్యలు చేస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పటికీ కలిసే ఉండాలని తాను కోరుకున్నట్లు చెప్పారు.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించారు. రాష్ట్ర విభజన తర్వాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3osz2jF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star