ఆదిపురుషుడికి భారత రత్న: ఈ సారి ప్రధాని మోడీకీ లేఖ: రూటు మార్చిన రఘురామ
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. తన రూటు మార్చారు. నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసబెట్టి లేఖలు రాస్తోన్న ఆయన.. దాన్ని కొనసాగిస్తూనే- తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకీ లెటర్ రాశారు. మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x90AzS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x90AzS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment