మా సహనాన్ని పరీక్షించొద్దు: ఆందోళన చేస్తున్న రైతులకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హెచ్చరిక
ఛండీగఢ్: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, ఆందోళన చేస్తూ దాడులకు పాల్పడితే సహించేది లేదంటూ హెచ్చరించారు. ప్రభుత్వం సహిస్తోంది కదా అని.. హద్దులు మీరొద్దని గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వానికీ సహనం కోల్పోయే ఓ రోజు వస్తుందంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TezlFz
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TezlFz
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment