అమరావతి క్యాపిటల్ రీజియన్: వారంలో అయిదు రోజుల పని: వారికి మాత్రమే: ఏడాదికి..!
అమరావతి: కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోని ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సర్కార్.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సచివాలయం సహా వివిధ విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం అమలు చేస్తోన్న వారంలో అయిదు రోజుల పని సౌకర్యాన్ని మరో ఏడాదికి పొడిగించింది. ఇది రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో నివసించే వారికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y3wdLj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y3wdLj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment