Raghurama మరో లేఖ: జరగాలి మా చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ..శోభనానికి కూడా పనికిరావట..మనోళ్లు చెప్పారు

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా మరో లేఖ రాశారు. నవ సూచనలు (వినమ్రతతో) అనే సిరీస్‌ను ప్రారంభించారు. ఈ సిరీస్‌లో తొలి లేఖను కొద్దిసేపటి కిందటే రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న జగనన్న హౌసింగ్ కాలనీల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwQ0DE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star