సెప్టెంబర్ 2న ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమిపూజ: 1నే దేశరాజధానికి కేసీఆర్
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఒక రోజు ముందే ఢిల్లీకి చేరుకోనున్నారు. కాగా, చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gKsrjR
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gKsrjR
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment