ఇప్పుడే భయపడుతున్నారు: కేసీఆర్, ఎంఐఎంపై బండి సంజయ్, రాజా సింగ్ విమర్శలు
హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మూడో రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆరె మైసమ్మ ఆలయం దగ్గర నిర్వహించిన సభలో సంజయ్ మాట్లాడారు. రెచ్చగొట్టడం స్టార్ట్ చేయకముందే టీఆర్ఎస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ju2lU0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ju2lU0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment