తగ్గని కరోనా ఉధృతి: కేరళలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైట్కర్ఫ్యూ
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో సగం కేసులకంటే ఎక్కువ కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం కరోనా కట్టడికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sYQRL9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sYQRL9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment