విద్యార్థులతో కేటీఆర్ చిట్ చాట్.. సాగు బడిపై ఆరా
వ్యవసాయ యూనివర్సిటీలో టీ అగ్రిహబ్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.స్టాల్స్ వద్దకు మంత్రి కేటీఆర్ చేరగానే నేతలు, అధికారులు , స్టాల్స్ , సంస్థల యజమానులు వాటి గురించి వివరించేందుకు గుమిగూడారు. అప్పటికే అగ్రికల్చర్ బిఎస్సీ చదువుతున్న విద్యార్థులు పక్కన నిలబడగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని ఇక్కడ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు మాత్రమే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kTA09d
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kTA09d
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment