హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు: విరుచుకుపడిన భద్రతా బలగాలు, 31 మంది మృతి

టెహ్రాన్: ఇరాన్‌లో హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు నైతికత పేరుతో పోలీసులు అరెస్టు చేసిన మహ్సా అమినీ మరణం తర్వాత చెలరేగిన నిరసనలు మిన్నంటున్నాయి. అయితే, ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇరాన్‌లో భద్రతా బలగాలు జరిపిన అణిచివేతలో కనీసం 31 మంది పౌరులు మరణించారని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ ఓస్లో నివేదించింది. "ఇరాన్ ప్రజలు తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/NkuX3Ff
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments