నో థర్డ్ ఫ్రంట్! అంతా ఒక్కటే: సోనియా గాంధీని కలిసిన నితీష్ కుమార్, లాలూ, కీలక చర్చ
న్యూఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి మొత్తం ప్రతిపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం దేశ రాజధానిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఈ ఐదేళ్లలో మూడు పార్టీలు కలవడం ఇదే తొలిసారి కావడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/qbHTV1a
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/qbHTV1a
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment