తెలంగాణలో రాహుల్ యాత్ర.. రేపు డీజీపీ వద్దకు రేవంత్ బృందం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కన్యాకుమారి నుంచి మొదలైన యాత్ర కశ్మీర్ వరకు సాగనుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళలో ముగియగా.. ఇప్పుడు కర్ణాటకలో కొనసాగుతోంది. నెక్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో అడుగిడనుంది. ఇందుకు సంబంధించి టీ పీసీసీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rHSmTE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rHSmTE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment