పాకిస్థాన్లో కాల్పులు: చైనీయుడు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, డ్రాగన్ వార్నింగ్
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీలో రద్దీగా ఉండే మార్కెట్లో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఒక చైనా జాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. నివేదికల ప్రకారం, దుండగులు డెంటల్ క్లినిక్ లోపల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని, మరో ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించారని, వారి పరిస్థితి విషమంగా ఉందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/SInashq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/SInashq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment