రూ.47.92 కోట్లు: తలనీలాలకు ధర, వేలం వేసిన టీటీడీ
కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆలయ హుండీలో ఆదాయం రాను రాను పెరుగుతోంది. దీంతోపాటు తలనీలాలతో కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. దేశం నలుమూలల నుంచి తిరుమల వచ్చే భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారు. తలనీలాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ySbeLj2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ySbeLj2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment