పావురాలను కొంటున్న రెస్టారెంట్: చికెన్ వంటకంగా వినియోగదారులకు!
ముంబై: మహారాష్ట్ర ముంబైలోని మతుంగ ఈస్ట్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పావురాలను పెంచుకుంటూ అవి పెద్దవైన తర్వాత వాటిని ఓ రెస్టారెంట్కు విక్రయిస్తున్నాడు. అయితే, ఆ రెస్టారెంట్ యాజమాన్యం పావురాలను చంపి, వాటి మాంసాన్ని చికెన్ అని చెబుతూ వినియోగదారులకు సర్వ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆర్మీ మాజీ అధికారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/J3nzPTb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/J3nzPTb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment