సుగర్ మిల్లులో అగ్ని ప్రమాదం: ఒకరు మృతి, భారీగా ఆస్తి నష్టం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని మీరట్లోని మొహియుద్దీన్పూర్లోని చక్కెర మిల్లులో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చక్కెర మిల్లు ఉద్యోగులు, అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసు అధికారులు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/txRe6Qm
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/txRe6Qm
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment