ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: రోగులు సేఫ్, ఎక్కడ అంటే.?
కోల్ కతాలో ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్ఎస్ కేఎం ఆస్పత్రి రెండో ప్లోర్లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 9 ఫైరింజన్లు చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నాయి. మంటల్లో రోగులు ఎవరు చిక్కుకోలేదని తెలిసింది. ఎవరూ గాయపడలేదని అధికారులు వివరిచింది. రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/d7vjLiF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/d7vjLiF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment