జీడిమెట్లలో యోగి ఆదిత్యనాత్ ప్రచారం.. రంగంలోకి అగ్రనేతలు

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం హీటెక్కింది. మేయర్ పీఠం దక్కించుకోవడమే ధ్యేయంగా ప్రధాన పార్టీలు పనిచేస్తున్నాయి. బీజేపీ అగ్ర నాయకులు ప్రచార పర్వంలో దిగారు. ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు తథ్యం.. గ్రేటర్ క్యాంపెయిన్‌లో బండి సంజయ్ సంచలనం గ్రేటర్ ప్రచారం కోసం మధ్యాహ్నం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o13NfS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments