షాకింగ్: బండి సంజయ్ కారుపై దాడి -డబ్బు సంచులతో వచ్చారంటూ -పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్తత

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ ఇంకొద్ది గంటల్లో ప్రారంభం కానుండగా.. హైదరాబాద్ నడిబొడ్డులో తీవ్ర ఉద్రక్తత చోటుచేసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వాహనంపై దాడి జరిగింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసులు, స్థానిక వర్గాలు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mrQFjI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments