రూ. 1.5 లక్షల కోట్లతో 114 యుద్ధ విమానాలు:ఆత్మనిర్భర్ భారత్ కింద ఇక్కడే తయారీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పథకం స్ఫూర్తితో భారత వైమానిక దళం 114 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది. రూ.1.5 లక్షల కోట్లతో 114 యుద్ధ విమానాలను మకూర్చుకోవాలనుకుంటున్న భారత్‌ వాటిలో 96 యుద్ధ విమానాలను స్వదేశంలోనే తయారు చేసేందుకు సిద్ధమవుతోంది.మిగిలిన 18 ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్న విదేశీ విక్రేతల నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/BkJKDPv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments