ఇదీ ముమ్మాటికీ కేసీఆర్ వైఫల్యమే.. సికింద్రాబాద్ ఘటనపై కేఏ పాల్

అగ్నిపథ్ ఇష్యూపై దేశం రగిలిపోతుంది. ఆందోళనకారులకు హింసాత్మక చర్యలకు దిగుతున్నారు. విపక్షాలు.. అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసకాండపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్‌తో దేశం మండిపోతోందని కేఏ పాల్ అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/dEh3Kwp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star