ఏపీలో అదొక దుర్మార్గమైన మతం..: స్వరూపానందేంద్ర స్వామి కీలక నిర్ణయం..!!

విశాఖపట్నం: విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్ జగన్ ఆధ్యాత్మిక గురువుగా భావిస్తుంటారాయనను. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలోనూ ఆయనను పలుమార్లు కలుసుకున్నారు వైఎస్ జగన్. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భాలు ఉన్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/Vw47X8i
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments