ఢిల్లీలో విజయసాయి రెడ్డికి మరో కీలక హోదా - ప్రధాని మోదీకి థ్యాంక్స్..!!
న్యూఢిల్లీ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యుడు వీ విజయసాయి రెడ్డికి మరో అరుదైన అవకాశం లభించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఆయన నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. తనకు ఈ అవకాశాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Kj7E9gJ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Kj7E9gJ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment