రూ. వేల కోట్ల స్కాం, సీబీఐ చార్జ్ షీట్ లో ఐఏఎస్, అధికారుల పేర్లు మాయం!
బెంగళూరు: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఐఎంఏ జ్యూవెలర్స్ చీటింగ్ కేసును కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఐఎంఏ స్కాం కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. రాష్ట్రపతి, కేంద్ర, కర్ణాటక ప్రభుత్వాల నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో అధికారుల పేర్లు చార్జ్ షీట్ లో నమోదు కాలేదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lNOE7q
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lNOE7q
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment