కిరాయిదారులకు కూడ ఉచిత విద్యుత్ : సీఎం కేజ్రీవాల్ మరో ఆఫర్
ఢిల్లీలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఢిల్లీ సర్కారు ఫ్రీ మానియాను తీసుకువస్తోంది. ఇప్పటికే 200 యూనిట్ల వరకు వినియోగదారులకు ఉచిత విద్యుత్ను ప్రకటించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజా ఇళ్లలో ఉండే కిరాయిదారులకు కూడ ఈ పథకాన్ని వర్తింప చేశారు. అద్దె ఇంట్లో ఉంటూ 200 యూనిట్లవరకు విద్యుత్ను వినియోగించే వారికి ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తామని ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2l5c3AD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2l5c3AD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment