టెన్త్ స్టూడెంట్స్ ఎక్కాలు రాకపోతే.. పరీక్ష పాసవుతారా? మంత్రి హరీష్ ఆగ్రహం..టీచర్గా మారి..
తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్రావు టీచర్గా మారారు. అవును ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను టేబుళ్లు అడిగారు. పదో తరగతి విద్యార్థులు పదో టేబుల్ వరకు మాత్రమే వస్తాయని చెప్తున్నారని, ఏం నేర్పిస్తున్నారని టీచర్లపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం సంగారెడ్డి జిల్లా కంది ప్రభుత్వ పాఠశాలలను మంత్రి హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/355oOwa
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/355oOwa
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment