ప్రజలను విడగొట్టడం, ద్వేషం వ్యాప్తి చేయడమే విధి, ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ ధ్వజం
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోడీ విధి ప్రజలను విడగొట్టడం, ద్వేషం వ్యాప్తి చేయడమేనని విమర్శలు చేశారు. భరతమాత అధికారాన్ని మోడీ నాశనం చేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి పనులు తుగ్లక్ నిర్ణయాలు అని మండిపడ్డారు. అసోంలోని గౌహతిలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37hKgzm
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37hKgzm
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment